KCRకి పాలాభిషేకం

TG : ఆదిలాబాద్ జిల్లా ముక్రా గ్రామస్థులు గురువారం BRS అధినేత కేసీఆర్కు పూర్తి సపోర్ట్ తెలుపుతూ ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. దళిత బస్తీ స్కీమ్లో భాగంగా తమకు 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి కూలీలను రైతులుగా మార్చింది కేసీఆరేనని గ్రామస్థులు చెప్పారు. దళితుల కోసం దళిత బంధు తెచ్చిన గొప్ప లీడర్ కేసీఆర్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్ పేరుతో దళితులను మోసం చేశారని ఆరోపించారు.



