AP· 1d ago
కొత్త పింఛన్లు, లోకల్ ఎన్నికలపై లోకేశ్ ఫోకస్!
AP: TDP మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త పింఛన్లు, లోకల్ ఎలక్షన్స్ పై మాట్లాడారు. అర్హులైన వారికి అక్టోబర్ నుంచి ఫేజ్ల వారీగా కొత్త పింఛన్లు ఇవ్వాలని మంత్రులతో అన్నారు. పెండింగ్ అప్లికేషన్లను ఫాస్ట్గా క్లియర్ చేయాలని చెప్పారు. అక్టోబర్లోగా ఎన్నికల ప్రాసెస్ పూర్తి చేస్తామని, వాయిదా ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా మున్సిపల్, MPTC, ZPTC, చివరగా పంచాయతీ ఎన్నికలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.