చెరువులుగా మారిన రోడ్లు!
ఢిల్లీలోని సంగమ్ విహార్లో భారీ వర్షాలు పడటంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ కొందరు పిల్లలు మాత్రం రోడ్డుపై మోకాళ్ల వరకు నిలిచిన వర్షపు నీటిలోనే స్విమ్మింగ్ చేస్తూ జాలీగా ఆడుకున్నారు. ఒకవైపు జనాల ఇబ్బందులు, మరోవైపు రోడ్డుపై సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ పిల్లల వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.



