← Back to news

గుడిలో హుండీ దొంగతనం!

By sahani· 8 Aug 2026· Sangareddy

సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునగర్ కాలనీలోని భవానీ మాతా టెంపుల్‌లో దొంగతనం జరిగింది. మిడ్‌నైట్ (2:22AM) ఒక దొంగ సైలెంట్‌గా గుడిలోకి వెళ్లి హుండీని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత హుండీలో ఉన్న క్యాష్ అంతా తీసేసుకుని, ఖాళీ హుండీని టెంపుల్ పక్కనే పడేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఉదయాన్నే ఇది గమనించిన లోకల్ పీపుల్ పోలీస్‌లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in News