iThrive CEO ముగ్ధా ప్రధాన్ వైరల్..
iThrive సంస్థ CEO ముగ్ధా ప్రధాన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశంలో రోడ్లు, పరిసరాలు చెత్తగా ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యలను పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రధానిని కలిస్తే చెంపదెబ్బ కొడతానంటూ ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.



