పెరిగిన బంగారం ధరలు!

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ రూ.530 పెరిగి రూ.1,55,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.500 మేర పెరిగి రూ.1,42,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. పసిడి మార్కెట్లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే ముందు లైవ్ రేట్స్ క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్.



