← Back to news

షేక్ హసీనా ఢిల్లీ స్పీచ్‌తో మాకు సంబంధం లేదు: భారత ప్రభుత్వం

By Nani· 5 Aug 2026
షేక్ హసీనా ఢిల్లీ స్పీచ్‌తో మాకు సంబంధం లేదు: భారత ప్రభుత్వం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో వర్చువల్‌గా మాట్లాడబోతున్నారు.. కానీ భారత ప్రభుత్వం మాత్రం “మాకు సంబంధం లేదు” అంటోంది! 👀 ఈరోజు (ఆగస్టు 5) జరిగే ఈ కార్యక్రమాన్ని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. హసీనా పాల్గొనడంపై బంగ్లాదేశ్ ఇండియాను వివరణ కోరగా, ఈ ఈవెంట్‌కు ప్రభుత్వం స్పాన్సర్ కాదని, అధికారిక సంస్థలతో కూడా సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

More in World