← Back to news

12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?

By sahani· 8h ago· X· Mumbai
12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?

నాసిక్‌లో 12 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న ట్రైబల్ స్టూడెంట్స్‌ను అభిజీత్ దిప్కే కలసి మద్దతు ఇచ్చారు. అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్లే లాస్ట్ 2 ఇయర్స్‌లో 590 మంది స్టూడెంట్స్ చనిపోయారని ఫైర్ అయ్యారు. దీక్ష చేస్తున్న వారి హెల్త్ పాడవుతుంది కాబట్టి స్ట్రైక్ ఆపి, డిమాండ్స్ నెరవేరే వరకు ఫైట్ చేయాలని చెప్పారు. అవసరమైతే అందరం కలసి ముంబైకి మార్చ్ చేద్దామని పిలుపునిచ్చారు.

12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?
12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?
12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?

More in Education