స్కూల్లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక స్కూల్లో మలేరియా టాబ్లెట్స్ (క్లోరోక్విన్) వికటించి 54 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మడివి జమున అనే 7 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా స్టూడెంట్స్ని భద్రాచలం హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందరి హెల్త్ కండిషన్ సేఫ్గానే ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు.



