← Back to news

స్కూల్‌లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!

By sahani· 2d ago· AndhraPradesh
స్కూల్‌లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక స్కూల్‌లో మలేరియా టాబ్లెట్స్ (క్లోరోక్విన్) వికటించి 54 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మడివి జమున అనే 7 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా స్టూడెంట్స్‌ని భద్రాచలం హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందరి హెల్త్ కండిషన్ సేఫ్‌గానే ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు.

More in AP