← Back to news

ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం

By Srinivas· 27 Aug 2026
ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం

నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు – ‘‘నానో యూరియా, నానో డీఏపీ.. ఇవి రైతుల కోసం కొత్త టెక్ ఎరువులు. వీటిని వాడాలి. రైతులకు చెప్పాలి.’’ అని అధికారులను ఆదేశించారు.<br>గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఆఫీసర్లందరూ ఫీల్డులోకి వెళ్లిపోయి ఈ విషయాన్ని రైతులకు చెప్పాలన్నారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ పై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

More in Local