← Back to news

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!

By Kavyamani· 27 Aug 2026
చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని 8,9,10 తరగతుల నాలుగు లక్షల మంది విద్యార్థులు పాఠశాల స్థాయి పరీక్ష రాశారు. ఇందులో చిత్తూరు జిల్లా స్పెషల్గా నిలిచింది. <br>జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 20 వేల మంది విద్యార్థులు దిగ్విజయంగా ఈ పరీక్ష పూర్తి చేశారు.<br>ఈ సందర్భంగా JVV అధ్యక్షులు అరుణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు మాట్లాడుతూ <br>మండల స్థాయి సంబరాలు సెప్టెంబర్ 11న, జిల్లాస్థాయి 27న, రాష్ట్రస్థాయి నవంబర్ 1,2,3న జరగనున్నాయని చెప్పారు.

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!

More in Local