తుంగభద్ర నదిలో ఊహించని విషాదం!
కర్నూల్ కలెక్టరేట్ దగ్గర జరిగిన పౌర్ణమి వేడుకల్లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సురేష్ అనే రైతు తన ఎద్దులను తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తుండగా, ఊహించని విధంగా ఆ రెండు ఎద్దులు నీటిలో మునిగిపోయాయి. కళ్లముందే ప్రాణం లాంటి ఎద్దులు చనిపోవడంతో ఆ రైతు ఫ్యామిలీ కన్నీరుమున్నీరైంది. వారి ఏడుపు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దీనికి సంబంధించిన హార్ట్ బ్రేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



