600 మంది tribal విద్యార్థులకు... NEET JEE.. Free

Tribal విద్యార్థుల కలలకు ఓ పెద్ద అడుగు. మెరిట్ exam ద్వారా సెలెక్ట్ చేసిన 600 మంది స్టూడెంట్స్ కి ఫ్రీగా నీట్, IIT-JEEకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను AP గవర్నమెంటు ఇస్తోంది. ఈ లక్ష్యం కోసమే విశాఖపట్నం మారికవలసలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసింది. సెలెక్ట్ అయిన వారిలో 300 మంది boys, 300 మంది girls ఉన్నారు. వీరికి ఉచితవిద్యతో పాటు వసతి, ఆహారం, పౌష్టికాహారం, ICT సదుపాయాలు కూడా ఉన్నాయి. ‘‘దీనివల్ల పెద్ద చదువులు చదవాలన్న తమ పిల్లల కల నెరవేరబోతోంద’’ని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

