తల్లీ, కొడుకు ఒకేసారి టెన్త్ పాస్.. వీడియో షేర్ చేసిన లోకేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన లక్ష్మీ లహరి, ఆమె కుమారుడు విజయ్ ఇద్దరూ ఒకేసారి టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఇద్దరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయిదో క్లాసు వరకు చదవి ఆపేసిన లక్ష్మి, కుమారుడితో కలిసి టెన్త్ రాయడం ఫస్ట్ క్లాస్ లో పాసవడం రియల్లీ గ్రేట్. ఈ వీడియోని మంత్రి లోకేశ్ షేర్ చేశారు.



