క్రికెట్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ స్పెషల్ డే ఈరోజు !

క్రికెట్ లవర్స్ కి చరిత్రలో ఎమోషనల్ డే ఈ రోజు.. గుర్తుందా ? 43 ఏళ్ల క్రితం హర్యానా హరికేన్ కపిల్ దేవ్ సారధ్యంలో ఫస్ట్ టైమ్ ఇండియా వాల్డ్ కప్ గెలిచింది. నిజంగా అది హిస్టారికల్ విన్.. లండన్ లార్డ్స్ గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్ మనకి, వెస్ట్ ఇండీస్ కి జరిగింది. ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ వాల్డ్ కప్ మనకి వెరీ వెరీ స్పెషల్.. అప్పట్లో వెస్టిండీస్ చాలా బలమైన టీమ్.. అలాంటి టీమ్ మీద గెలవడం నిజంగా ఛాలెంజింగ్ టాస్క్.



