← Back to news

ఆర్‌జీకర్ కేసులో పురోగతి లేదు: బాధితురాలి తల్లి

By Vishi· 3h ago· Indiatimes
ఆర్‌జీకర్ కేసులో పురోగతి లేదు: బాధితురాలి తల్లి

కోలకత్తా ఆర్‌జీకర్ హాస్పిటల్లో జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేదని బాధితురాలి తల్లి, బీజేపీ పనిహతి ఎమ్మెల్యే రత్నా దేబ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా న్యాయం దక్కడం లేదని అన్నారు. 2024 ఆగస్టు 9న తన కూతురు హత్యకు గురైన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. తనకు న్యాయం జరిగేలా వ్యవస్థను మార్చాలని, కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Current Affairs