తనికెళ్ల భరణి: మోదీలో దేవున్ని చూశాను!

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "నేను రాముడిని, కృష్ణుడిని లేదా వివేకానందుడిని చూడలేదు.. కానీ వాళ్లందరినీ పీఎం మోదీలో చూశాను" అంటూ ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మోదీని తాను హగ్ చేసుకున్నానని, షేక్ హ్యాండ్ ఇచ్చానని.. ఆయనను కలవడంతో తన తన జన్మ ధన్యమైందని ట్వీట్ చేశాడు. మోదీపై భరణికి ఉన్న ఈ లెవల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.



