← Back to news

స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం

By విశీ· 29 Jul 2026
స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం

స్వీడన్‌లో జరిగిన గోథియా కప్‌లో స్పెషల్ ఒలింపిక్స్ భారత ఫుట్‌బాల్ టీం బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇది వరుసగా 3వ ఇంటర్నేషనల్ ట్రోఫీ. టోర్నీ టీం చూపించిన డిసిప్లిన్, టీం వర్క్, నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ ప్లేయర్ల కష్టాన్ని ప్రశంసించారు. ప్రతి మెడల్ వెనుక కన్నీళ్లు, కష్టం ఉంటాయని ఆయన చెప్పారు. SKF ఇండియా సపోర్ట్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ పతకం ఇంక్లూజన్ స్పోర్ట్స్‌కు పెద్ద ప్రేరణ.

More in Sports