బృందావనంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!
టాలెంటెడ్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బృందావనంలో సందడి చేశారు. అక్కడి ప్రెమానంద్ జీ మహారాజ్ బాబాను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
టాలెంటెడ్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బృందావనంలో సందడి చేశారు. అక్కడి ప్రెమానంద్ జీ మహారాజ్ బాబాను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.