సివిక్స్ లెక్చరర్ లేడు : కందుకూరు స్టూడెంట్స్

TG : కందుకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సివిక్స్ లెక్చరర్ను అపాయింట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మిగతా సబ్జెక్ట్స్ ఓకే కానీ, సివిక్స్ ఫ్యాకల్టీ లేకపోవడంతో స్టడీస్ పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పారు. వెంటనే లెక్చరర్ను పోస్ట్ చేయకపోతే ప్రొటెస్ట్ను ఇంకా నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్తామని అంటున్నారు.



