బొమ్మరంలో రీవెరిఫికేషన్ షురూ...

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం గ్రామంలో రీ వెరిఫికేన్ స్టార్ట్ అయ్యింది. ఈ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఎస్ ఐ ఆర్ ద్వారా సేకరించిన జాబితాను విడుదల చేశారు. అలాగే తిరస్కరించిన వచ్చిన ఓటర్ జాబితాను రీ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని మేజర్ సమస్యలపై మొదటిగా దృష్టి సాధించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్టెల రమేష్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

