విశాఖలో దారుణం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి
AP: విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు. మల్లా వినోద్కుమార్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఇన్ఫర్మేషన్తో పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. ఇద్దరిపిల్లలకు విషం ఇచ్చి, తరువాత భార్యాభర్తలు ఉరివేసున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలిసే అవకాశం ఉంది.



