← Back to news

రోడ్డు వేయకపోతే ఎన్నికలు జరగనివ్వము.. గ్రామస్థుల తిరుగుబాటు

By Mahesh· 21 Aug 2026· AP

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గాడిగుంట గ్రామస్థులు సొంతంగా రోడ్డు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్డు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు అన్నారు. 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నా తమ గ్రామానికి రోడ్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

More in AP