పులుల ఫైట్ ... టూరిస్టుల డేంజర్ గేమ్
రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్ లో రెండు పులులు భీకరంగా పోరాడుతూ ఉంటే టూరిస్టులు వాటికి దగ్గరగా వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. మాజీ IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్ చేస్తూ..టూరిస్టులు బాధ్యతతో ప్రవర్తించాలని అన్నారు, జంతువుల ఏకాంతాన్ని భంగం కలిగించడం రిస్క్ అని హెచ్చరించారు. పులులకి అంత దగ్గరగా వెళితే మీ ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.



