← Back to news

బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం

By విశీ· 19 Aug 2026
బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం

TG: సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేస్తున్న దీక్షలో ఆరో రోజున సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు బి.రాజా, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.సురేశ్, రాష్ట్ర వైస్ చైర్మన్ తప్సీ గాంధీ తదితరులు నిరవధిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వాళ్లకు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం మొదటి అలైన్‌మెంట్‌లో సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చడం ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు.

బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం
బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం

More in TG