స్టూడెంట్స్తో CM విజయ్ రేర్ గ్రూప్ ఫోటో!
తమిళనాడులో పదో తరగతి, ఇంటర్ లో టాప్ మార్కులు సాధించిన స్టూడెంట్స్ను సన్మానించేందుకు ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథిగా వచ్చిన CM విజయ్ స్టూడెంట్స్ ను అప్రిషియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో కూర్చున్న స్టూడెంట్స్ అందరి మధ్యలో కూర్చొని విజయ్ ఒక మెమరబుల్ గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.



