నేను జీతం, పెన్షన్ తీసుకోను: మమతా బెనర్జీ
TMC అధినేత్రి మమతా బెనర్జీ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి జీతం లేదా పెన్షన్ తీసుకోకుండా, కేవలం తన పుస్తకాల రాయల్టీపైనే ఆధారపడి జీవిస్తున్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారని ఆరోపించారు. హక్కుల కోసం ప్రొటెస్ట్ చేస్తున్న యంగ్ జనరేషన్ను యాంటీ నేషనల్స్గా ముద్రవేస్తున్నారని, రాముడి పేరు చెప్తూ గుళ్లలోని హుండీలను కూడా లూటీ చేస్తున్నారని BJPపై మండిపడ్డారు.



