← Back to news

2027లో మార్కెట్‌లోకి ప్లాస్టిక్ నోట్స్?

By sahani· 11 Aug 2026· India
2027లో మార్కెట్‌లోకి ప్లాస్టిక్ నోట్స్?

కేంద్ర ప్రభుత్వం RBIకి ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ₹10, ₹20 వాల్యూ ఉండే ప్లాస్టిక్ నోట్ల పైలట్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం ₹3,000 కోట్ల విలువైన నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్స్ నార్మల్ పేపర్ నోట్ల కంటే 2.5 నుండి 4 టైమ్స్ ఎక్కువ లైఫ్ ఇస్తాయి. ప్రజెంట్ ఇవి నార్మల్ క్యాష్‌తో పాటే యూజ్‌లో ఉంటాయి, పాత నోట్లను రీప్లేస్ చేయరు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఏప్రిల్ 2027 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.

More in News