టెలిగ్రామ్కి షాక్.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్!

నీట్ (NEET UG) ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ యాప్పై కేంద్ర ప్రభుత్వం విధించిన టెంపరరీ రెస్ట్రిక్షన్స్ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎగ్జామ్స్ సేఫ్టీ, స్టూడెంట్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనని కోర్టు జస్టిఫై చేసింది. నేషనల్ సెక్యూరిటీ, పేపర్ లీక్స్ కంట్రోల్ చేయడం కోసమే ఈ రూల్స్ అని స్పష్టం చేసింది.



