ఇంటర్నేషనల్ యోగా డే.. బ్యూటిఫుల్ విజువల్స్!
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గుంటూరు జిల్లాలోని హిస్టారికల్ ఉండవల్లి గుహల్లో స్పెషల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. బాబా అక్కడ యోగాసనాలు వేశారు. చారిత్రాత్మకమైన ఉండవల్లి గుహల బ్యాక్డ్రాప్లో జరిగిన ఈ యోగా వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

