ఇండియా నిరసనలపై పాక్ యువకుడి లేఖ!

ఇండియాలో నిరుద్యోగం, పేపర్ లీక్లపై యువత చేస్తున్న పోరాటంపై పాకిస్తాన్కు చెందిన యంగ్ యాక్టివిస్ట్ ఎహ్తేషమ్ హసన్ స్పందించారు. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు లాహోర్ నుంచి ఒక లెటర్ రాశారు. తమ దేశంలో కూడా సేమ్ ఎగ్జామ్ స్కామ్లు, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని అందులో చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా ఇండియా Gen Z చేస్తున్న ఈ నిరసనలు లాహోర్ యువతకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల సరిహద్దులు వేరైనా యువత పోరాటం ఒకటేనంటూ ఆ లెటర్ లో ఉంది



