సోనమ్ వాంగ్చుక్ దీక్షపై AAP MP పవర్ఫుల్ పోస్ట్!
సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. దీనిపై AAP MP సంజయ్ సింగ్ రియాక్ట్ అవుతూ, PM మోదీ, మీడియా మౌనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. X ప్లాట్ఫామ్లో ఒక పవర్ఫుల్ పోయం షేర్ చేస్తూ, "పోరాటం ఇంకా ముగియలేదు, ఈ టైమ్లో సైలెంట్గా ఉండేవాళ్లు కూడా దోషులే" అని విమర్శించారు. ఆయన ప్రాణాలకేదైనా రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.



