← Back to news

బే సిటీగా విశాఖ నగరం - చంద్రబాబు

By DS· 5 Jun 2026· visakhapatnam
బే సిటీగా విశాఖ నగరం - చంద్రబాబు

బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష జరిపారు..నగరంలోని కైలాసగిరి నుంచి భోగా పురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని, కైలాసగిరిని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దా లని స్పష్టం చేశారు.

More in AP