← Back to news

మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?

By sahani· 25 Aug 2026· Indiatoday· Uttar pradesh
మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?

UP యోగి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్‌కు రూ.604 కోట్ల బడ్జెట్‌ను అప్రూవ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,126 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పాతబడిన క్లాస్‌రూమ్‌లను రీబిల్డ్ చేసి, మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. పనులు వెంటనే స్టార్ట్ అయ్యేలా బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.302 కోట్లను ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీనివల్ల స్టూడెంట్స్ కు సేఫ్ అండ్ బెటర్ లెర్నింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది.

More in Education