← Back to news

విద్యార్థుల మీద సీఐ దౌర్జన్యం

By Vishi· 19 Aug 2026

TG: సీఎం రేవంత్‌ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌కి వ్యతిరేకంగా నిరసనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీస్ అధికారి దౌర్జన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా సీఐ రఘుపతిరెడ్డి ఇద్దరు విద్యార్థులను గొంతు పట్టుకుని నొక్కుతూ వెనక్కి నెట్టారు. వాళ్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

More in TG