హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టులో రిలీఫ్!

TG: శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ఆయనను పదవి నుంచి మార్చాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను డివిజన్ బెంచ్ టెంపరరీగా సస్పెండ్ చేసింది. కేసుపై తదుపరి విచారణను నవంబర్ 3కి పోస్ట్పోన్ చేసింది. అప్పటి వరకు రంగనాథ్ను మార్చాల్సిన అవసరం లేదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే నెక్స్ట్ హియరింగ్లో ఆదేశాలు వచ్చే వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.



