← Back to news

ఇది ఆత్మహత్యతో సమానం.. నీళ్లు అయిన తాగండి- సోనమ్

By sahani· 5 Aug 2026· X· Jharkhand

జార్ఖండ్‌లోని రాంచిలో JPSC, JSSC పోటీ పరీక్షల లీకేజీలపై విద్యార్థి నేత దేవేంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 26 ఏళ్లుగా ఇక్కడ పేపర్లు లీక్ అవుతుండటంతో, నీళ్లు కూడా తీసుకోక ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆయనను పరామర్శించి, వాటర్ తీసుకోవాలని కోరారు. వాంగ్‌చుక్ రిక్వెస్ట్‌తో నీళ్లు తాగేందుకు దేవేంద్రనాథ్ ఒప్పుకున్నా, ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

More in Education