నీట్ రీ-ఎగ్జామ్లో మార్కులు తగ్గాయని స్టూడెంట్ సూసైడ్!

AP: తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన నీట్ స్టూడెంట్ సాయి మేఘన రీసెంట్గా సూసైడ్ చేసుకుంది. ఫస్ట్ నీట్ ఎగ్జామ్లో ఆమెకు 499 మార్కులు వచ్చాయి. అయితే పేపర్ లీక్ వల్ల మళ్లీ కండక్ట్ చేసిన సెకండ్ ఎగ్జామ్లో మార్కులు 390కి తగ్గిపోవడంతో డిప్రెషన్ అయి చనిపోయింది. ఈ విషయం లేట్గా బయటపడింది. ఆమె దశదిన కర్మ రోజూ SFI నేతలు ఫ్యామిలీని పరామర్శించి, బాధిత కుటుంబానికి కోటి రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.



