ఎండ ధాటికి పేలిన Samsung ఫోన్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలు ఉన్నాయంటే చివరికి స్మార్ట్ ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా మగ్దంపూర్ అనే ఊళ్లో చంద్రగౌడ్ అనే వ్యక్తి జేబులో పెట్టుకున్న శామ్ సంగ్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. అతను అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మండే ఎండల్లో వెళ్లినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలతో కాస్త జాగ్రత్త



