స్టూడెంట్స్ కోసం రంగంలోకి దిగిన సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్!
జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్కి సపోర్ట్గా, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ రంగంలోకి దిగారు. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదివి నిరసన తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. "ఇది స్టూడెంట్స్ రైట్స్ కి సంబంధించిన మ్యాటర్. వారి తరఫున జస్టిస్ డిమాండ్ చేయడం లాయర్స్గా మా రెస్పాన్సిబిలిటీ. జస్టిస్ ఇవ్వడమే సుప్రీం కోర్ట్ మెయిన్ రోల్. అందుకే స్టూడెంట్స్ కోసం న్యాయం అడగడానికి ఇక్కడికి వచ్చాం" అని చెప్పారు.



