← Back to news

దిల్లీ మెట్రో బిగ్ అలర్ట్..17 మెట్రో స్టేషన్లు బంద్

By Balakrishna· 24 Jul 2026· Delhi
దిల్లీ మెట్రో బిగ్ అలర్ట్..17 మెట్రో స్టేషన్లు బంద్

దిల్లీలో వరుసగా మూడో రోజు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ప్రకటించింది. నేడు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, సుప్రీంకోర్ట్, ITO, లోక్ కల్యాణ్ మార్గ్ మొత్తం 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ కొనసాగుతుందని DMRC సమాచారం ఇచ్చింది.

More in News