ఇన్వెస్టర్లకు షాక్!

క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,570 వద్ద క్లోజ్ అయ్యాయి. డాలర్తో రూపాయి విలువ 95.20గా ఉంది. బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోగా.. TCS, SBI షేర్లు లాభపడ్డాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4300 డాలర్ల పైన ట్రేడవుతోంది.



