అసెంబ్లీ సందర్శనకు కనిగిరి ZPHS విద్యార్థులు

AP: AP అసెంబ్లీ సందర్శనకు కోసం మార్కాపురం జిల్లా కనిగిరి ZPHS గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు అమరావతికి వచ్చారు. స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులతో మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. వారికి అసెంబ్లీ గురించి వివరించారు. అనంతరం వారితో ఫొటో దిగారు.



