Train ఫుట్బోర్డ్పై జర్నీ చేస్తున్నారా? ఇక జాగ్రత్త!

Train జర్నీలో ఫుట్బోర్డ్పై కూర్చోవడం, డోర్ దగ్గర నిలబడటం సేఫ్ కాదని సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ చేసింది. ఇలా జర్నీ చేయడం డేంజర్తో పాటు Railway Act, 1989 ప్రకారం నేరమని తెలిపింది. ఫుట్బోర్డింగ్ చేస్తే మూడు నెలల వరకు జైలు, రూ.500 వరకు ఫైన్ లేదా రెండూ విధించే అవకాశముంది. రైల్వే స్టాఫ్ ప్యాసింజర్ను ట్రైన్ నుంచి దింపే అధికారం కూడా ఉంది. కాబట్టి సేఫ్ జర్నీ కోసం డోర్ దగ్గర నిలబడకుండా, ఫుట్బోర్డ్పై కూర్చోకుండా జర్నీ చేయాలని తెలిపింది.



