అఖిలపక్ష సమావేశానికి ఉదయనిధి స్టాలిన్ పట్టు

మేకేదాటు ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవ్వాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట కట్టాలనుకుంటుండగా, తమిళనాడు ప్రభుత్వం సమావేశం నిర్వహించకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కర్ణాటకకు వెళ్తారా లేదా అని, రైతు రుణాల మాఫీకి ఎంత సమయం పడుతుందో క్లారిటీ ఇవ్వాలని కోరారు.


