నెమలి ఈకల తలపాగాలతో రాష్ట్రపతి భవన్లో సందడి!

ఛత్తీస్గఢ్కు చెందిన బస్తర్ పీపుల్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, హోంమినిస్టర్ అమిత్ షాని కలిశారు. తమ ప్రత్యేకమైన 'మాంఝీ-చలాకీ' సంప్రదాయ దుస్తులు, నెమలి ఈకల తలపాగాలు ధరించి వచ్చిన వారితో <a href="https://x.com/AmitShah/status/2082806776395899194?s=20">అమిత్ షా</a> ప్రత్యేకంగా మాట్లాడారు. బస్తర్ సంస్కృతి, వారి పండుగలను కాపాడుకోవడం గ్రేట్ అని, ఫ్యూచర్లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని చెప్పారు.





