గవర్నమెంట్ అధికారులకు సూటి ప్రశ్న- అభిజీత్ దిప్కే

విద్యాశాఖ మంత్రి నుంచి టీచర్ల వరకు ప్రతిఒక్కరూ తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలని సీజేపీ ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2089576679304032644?s=20">అభిజీత్ దిప్కే</a> డిమాండ్ చేశారు. అధికారులు తమ సొంత వర్క్ను ఎందుకు ట్రస్ట్ చేయట్లేదని, పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు చేర్పిస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విద్యాశాఖలోని వారంతా తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించినప్పుడే, ఆ స్కూల్స్ రేంజ్ మ్యాజిక్లా మారిపోతుందని చెప్పారు.



