బుక్ లవర్స్ కి ఈ ఇంపార్టంట్ డే గురుంచి తెలుసా!

ఈరోజు నేషనల్ రీడింగ్ డే! ఇండియాలో చదివే అలవాటును ఒక ఉద్యమంగా మార్చిన P.N. పణిక్కర్ జ్ఞాపకార్థం జూన్ 19న ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే ఆయన్ని "లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటారు. రీసెంట్గా మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ ఆయన లైఫ్ స్టోరీపై ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ డిజిటల్ యుగంలో ఇన్స్టా రీల్స్, ఫోన్లు చూస్తూ బుక్స్ చదవడం తగ్గించేసారు. కానీ నాలెడ్జ్ పెరగాలంటే రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు నుంచైనా ఒక మంచి పుస్తకంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయండి. చదవండి, ఎదగండి.

