← Back to news

చదువు కోసం ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న స్కూల్ స్టూడెంట్స్!

By sahani· 17 Jul 2026· X· Madhya pradesh

ఎడ్యుకేషన్ కోసం పిల్లలు ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్న హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా రామ్‌పుర గ్రామంలో బ్రిడ్జ్ లేకపోవడంతో, స్టూడెంట్స్ ప్రతిరోజూ టైర్ ట్యూబ్‌ల సహాయంతో నది దాటాల్సి వస్తోంది. తాడు పట్టుకుని, ట్యూబ్‌లపై కూర్చుని చాలా డేంజరస్‌గా నది క్రాస్ చేస్తున్నారు. దేశంలో డెవలప్‌మెంట్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, రియాలిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండటం బాధాకరం. పిల్లల సేఫ్టీ, చదువు గవర్నమెంట్స్ కనీస బాధ్యత అని, ఈ వీడియో చూసైనా అధికారులు మారాలని నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

More in Education