ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు !

జంతర్ మంతర్ నిరసనల కారణంగా మూసేసిన ఢిల్లీ మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, మెట్రో స్టేషన్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. భద్రతా కారణాలతో నిర్వాహకులు వాటిని ముసేశారు. అయితే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ను మాత్రం మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ మూసే ఉంచుతారు. సేఫ్టీ రీజన్స్ వల్ల ఆంక్షలు అమల్లో ఉన్నాయని డీఎం రైల్వే తెలిపింది.



